మన్యం టీవి :
సిపిఎం పార్టీ అశ్వారావుపేట మండల కమిటి ఆధ్వర్యాన జిఎస్టి కి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు. కె.పుల్లయ్య. జిల్లాకమిటి సభ్యులు పిట్టల అర్జున్, మండల నాయకులు బి.చిరంజీవి. తగరం జగన్నాథం.కలపాల.భద్రం మడిపల్లి. వెంకటేశ్వరరావు. చొక్క సీతారామయ్య. చొక్క శ్రీమన్నారాయణ, వార్డుమెంబర్ బేగం పాల్గొన్నారు
Navigation
Post A Comment: