CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Share it:


 మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఎస్.సి కాలనీలో కరోనా బారిన పడిన కుటుంబాలకు ఎం.పి.టి. సి నూకల రాధికా సురేందర్  ఆధ్వర్యంలో బుధవారం బియ్యం గుడ్లు పంపిణీ చేశారు. తీసుకోవాలిన జాగ్రత్తలు  వివరించి వారి కుటుంబాలలో మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ రహీం తండా శ్రీ హరి భూక్య సురేష్ బోధ ఎల్లయ్య నూకల శ్రీను పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: