మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ఎస్.సి కాలనీలో కరోనా బారిన పడిన కుటుంబాలకు ఎం.పి.టి. సి నూకల రాధికా సురేందర్ ఆధ్వర్యంలో బుధవారం బియ్యం గుడ్లు పంపిణీ చేశారు. తీసుకోవాలిన జాగ్రత్తలు వివరించి వారి కుటుంబాలలో మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ రహీం తండా శ్రీ హరి భూక్య సురేష్ బోధ ఎల్లయ్య నూకల శ్రీను పాల్గొన్నారు
Navigation
Post A Comment: