మన్యం టీవి : పాల్వంచ మండలం రేగళ్ల పెద్దతండా కు చెందిన దారవత్ వెంకన్న అనే రైతు తనకున్న గొర్రెలను అటవీ ప్రాంతంలో మెపుతుండగా 15 అడుగుల అనకొండ 10 కిలోల గొర్రె పిల్లను మిగేసింది.ఈ సంఘటన ఆదివారం మున్యతాండ గ్రామ పరిధిలో సబాబుల్ (జమాల్) తోటలో చోటుచేసుకుంది.గొర్రె పిల్లను అనకొండ మింగుతుండగా గమనించిన గొర్రెల కాపరి వెంటనే అనకొండను తన చేతిలో ఉన్న కర్ర తో హతం చెశాడు.
Navigation
Post A Comment: