మన్యం టీవి,
అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం జిల్లా కార్యదర్శి మట్టపల్లి సాగర్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు మొండే చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, అశ్వాపురం మండల విద్యార్థి సంఘం అధ్యక్షు డు జక్కుల సందీప్, బూర్గంపాడు మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు జమ్మి సాయిరాం, ఉపాధ్యక్షుడు పిడుగు వంశీ, కార్యదర్శి పీట్ల సతీష్, విద్యార్థి సంఘం నాయకులు అరవింద్, రామకృష్ణ, ప్రవీణ్, నవీన్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: