మండల లోని ఎడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ మావోయిస్టు సానుభూతి పరుడి అరెస్ట్ చేసి నట్లు సీఐ దోమల రమేష్ తెలిపారు.సీఐ రమేష్ ,ఎస్సై బట్టా పురుషోత్తంఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు మేరకు...,పోవ్లీస్ సెర్చింగ్ లో భాగంగా పిట్టతోగువలస ఆదివాసీ గ్రామానికి చెందిన తాటి సన్నుదుగినేపల్లి గ్రామం వద్ద మావోయిస్టుల గోడపత్రాలు అంటిస్తూఉండగా నమ్మదగిన సమాచారం తో అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం సన్ను పై కేసు నమోదు జరిగిందని తెలిపారు. ఆలాగే సన్ను వద్ద నుండి మావోయిస్టులకు సంబంధించి 50 గోడ పత్రికలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
Navigation
Post A Comment: