అశ్వారావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరోనా నుండి తొందరగా కోలుకోవాలని అశ్వారావుపేట మండలం వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉద్యమకారుడు షేక్ ముబారక్ బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తొందరగా కోలుకొని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని హరీష్ రావు ప్రజలకు అభిమానులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా. స్పందించే వ్యక్తి కరోనా బారినపడటం బాధాకరమని, ఆయన తొందరగా కోలుకొని ప్రజలకు సేవ చేయాలని కోరారు. హరీష్ రావు అభిమానులు తెలంగాణ ఉద్యమకారుడు షేక్ ముబారక్ బాబా, వేల్పుల సత్యనారాయణ. కొర్రి వెంకటేశ్వరరావు. నార్ల పాటి నాగేంద్ర. దాది చంటి. బేతీ రవీంద్ర. మరియు ఆలయ పూజారి కుమార్. ఆలయ ఈవో శేషయ్య. పాల్గొన్నారు.
Post A Comment: