మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం చైతన్య స్కూల్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అవటంతో పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి హైపోక్లోరైట్ ద్రావణాన్ని టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఆధ్వర్యంలో స్ప్రే చేయించారు. కార్యక్రమంలో యువజన నాయకులు బోశెట్టి రవి ప్రసాద్, పద్దం శ్రీనివాస్, గుర్రం సృజన్ గుడికందుల ప్రసాద్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: