మన్యం టీవి : అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామపంచాయతీ లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని సర్పంచ్ కోడి కృష్ణవేణి పరామర్శించి వారికి రేషన్ బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చావా వీర రాఘవులు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ పాల్గొన్నారు
Post A Comment: