CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించిన సర్పంచ్ కోడి కృష్ణవేణి.

Share it:

 మన్యం టీవి :     అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామపంచాయతీ లో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని సర్పంచ్ కోడి కృష్ణవేణి పరామర్శించి వారికి రేషన్ బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చావా వీర రాఘవులు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: