మన్యం టీవి : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో,జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉచితం గా పంపిణీ చేసిన 67,500 చేప పిల్లలనుఎల్చిరెడ్డిపల్లి పెద్ద చెరువులో ఆదివారం సర్పంచ్ నూపా నాగభూషణం, పంచాయతీ గుమాస్తా కాళ్ళ సతీష్ లు చెరువులో వదిలారు.ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ కాంతారావు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: