మన్యం టీవి,
ఆశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామ పంచాయితీ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంటింటి నల్లా పైప్ లైన్ పనులను ఎంపీపీ ముతినేని సుజాత సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ్ల సంధ్యారాణి,ఎంపీటీసీ తాటి పూజిత,కాంట్రాక్టర్ కోడి గంగన్న,నాయకులు తాటి వెంకటేశ్వర్లు,బండ్ల కాంతారావు,వల్లభు కృష్ణ,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: