మన్యం టీవి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెర్ప్ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క సమస్యల గురించి తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు తెలియపరచాలని మణుగూరు జెడ్పిటిసి పోశం నరసింహారావు కు వినతి పత్రం అం అందజేస్తున్న జిల్లా సర్ఫ్ ఉద్యోగస్తులు సిహెచ్ సామని,వై మాధవి,సిహెచ్ జయలక్ష్మీ,వై ఉషారాణి సుజాత,. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఏ నిక ప్రసాద్, ఉ ప్పుతల రామారావు
Post A Comment: