\మన్యం టీవి :
హైదరాబాద్ లోని లక్డికపూల్ వద్ద గల సెంట్రల్ కోర్ట్ హోటల్ లో తెలంగాణ బిసి ఎంప్లాయిస్ అసోసియేషన్, బిసి విద్యావంతుల వేదిక మరియు ఎఐబిసిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిసి, ఎస్సీ, ఎస్టీ సివిల్స్ విజేతలకు మరియు నూతనంగా ఎన్నికైన టిఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ గారికి ఆత్మీయ అభినందన సభ లో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ గారు, ఈటెల రాజేందర్ గారు హాజరై, దిశానిర్దేశం చేయడం జరిగింది.
Navigation
Post A Comment: