CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూకబ్జాపై ఆందోళన

Share it:

మన్యం టీవి : భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో గంగారాం గ్రామానికి చెందిన పట్టాదారుడు పొట్ట రాములు భూమిని గిరిజనేతరులు కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ సమస్యపై న్యాయ పోరాటం చేస్తూ పొట్ట రాములు కుటుంబ సభ్యులకు అండగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు ఎలకం రామకృష్ణ , మండల అధ్యక్షుడు దుబ్భా భాస్కర్, కారం వెంకటేష్ ,శేట్టిపల్లి సుధాకర్,తాటి లక్ష్మణ్, శేట్టిపల్లి శ్రీను,కురసం నాగేష్, సోలం గోపయ్య, మడివి బాబురావు, పొట్ట శ్వేతా, పొట్ట సంధ్య, గిగా వీరభద్రం, గిగా రాఘవులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: