మణుగూరు మండల పరిధిలోని తో గూడెం పంచాయతీ ఉప సర్పంచ్ వీరంకి వెంకట్రావుగత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు ఈ నేపథ్యంలో శనివారం టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, తో గూడెం సర్పంచ్బొగ్గం రజిత లు పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటరావు త్వరలోనే కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇమ్మడి వీరస్వామి ,వార్డు మెంబర్ అడపాల సత్యవతి , యువజన విభాగం నాయకులు పద్దం శ్రీనివాస్ బోస్ శెట్టి రవి ప్రసాద్ దోమ టి అశోక్ గౌడ్ ,యాంపాటి సందీప్ రెడ్డి, గుర్రం సృజన్, మారాజు రమేష్ ,కాట్రగడ్డ సురేందర్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: