TELANGANA మిషన్ భగీరథ పైప్లైన్ ప్రారంభం September 05, 2020 Share it: ఇల్లందు: ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ పైప్లైన్ సర్పంచ్ పాయం స్వాతి దొర శనివారం ప్రారంభించారు. వార్డు సభ్యులు యాకూబీ, జెఈ బాలాజీ, సర్వేయర్ జగన్నాధం, పెసా ఉపాధ్యక్షులు పాయం ఆంజనేయులు దొర పాల్గొన్నారు.
Post A Comment: