CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ప్రారంభం

Share it:

ఇల్లందు: ఇల్లందు మండలం బాలాజీ నగర్‌ గ్రామపంచాయతీలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ సర్పంచ్‌ పాయం స్వాతి దొర శనివారం ప్రారంభించారు. వార్డు సభ్యులు యాకూబీ, జెఈ బాలాజీ, సర్వేయర్‌ జగన్నాధం, పెసా ఉపాధ్యక్షులు పాయం ఆంజనేయులు దొర పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: