CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులకు భరోసా కల్పించిన కేసీఆర్ : మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ సంబరాలు

Share it:

మన్యం టీవి, అశ్వారావుపేట : వీఆర్వో వ్యవస్థ రద్దు అభినందనీయం రైతన్న కు నేనున్నానని భరోసా కల్పించే ఏకైక నాయకుడు కెసిఆర్ అని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి ములకలపల్లి దమ్మపేట అశ్వరావుపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణసంచా కాల్చి,స్వీట్లు పంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనంద వ్యక్తం చేశారు.
Share it:

TELANGANA

Post A Comment: