పినపాక :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త గుంపు గ్రామంలో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగినది జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: