మన్యం టీవి :
మణుగూరు మున్సిపాలిటీ మణుగూరు మున్సిపాలిటీ మంచినీటి సమస్యను పరిష్కరించుకుంటూ కోసం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి మణుగూరు మున్సిపాలిటీ లో ఉన్న అవసరాల రీత్యా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించి పాత మణుగూరు బాపన కుంట శివ లింగాపురం రాజుపేట విఠల్ రావు నగర్ కోటకట్ట అన్నారం శాంతినగర్ కొమ్ముగూడెం కొత్త కొండాపురం మంగలి కట్ట బస్తీల కొరకు మంజూరు చేయించడం జరిగింది. శుుక్రవారం కమలాపురం గ్రామంలో చిన్న రాయి గూడెం కమలాపురం గ్రామాల కొరకు ఏర్పాటు చేస్తున్న వాటర్ ట్యాంక్ కు మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు శంకుస్థాపన చేేశార. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు టౌన్ అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ అడపా అప్పారావు సొసైటీ డైరెక్టర్లు రాంబాబు తేల్లం నరసింహారావు పట్టణ కార్యదర్శి టిఆర్ఎస్ పార్టీ నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్, రామకోటి మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటస్వామి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: