CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

19 మందికి పాజిటివ్ నిర్ధారణ.

Share it:

మన్యం టీవి : అశ్వాపురం మండలంలోని పి.హెచ్.సి కేంద్రంలో శుక్రవారం 45 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి కరోనా పాజిటివ్ గా వైద్యులు తెలిపారు. గ్రామాల వారీగా నమోదైన కేసుల సంఖ్య చెవిటి గూడెం 2,HWPM కాలనీ 2, అశ్వాపురం 4, చింతిరాల కాలనీ 1, అమెర్ధ 2, జగ్గారం 1, మల్లెల మడుగు 2, మొండికుంట 1, గొల్లగూడెం 2, మెగా కంపెనీ 1, భద్రాచలం 1 అని వైద్యులు తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: