మన్యం టీవి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 119 కే జీల గంజాయి స్వాధీనం పరుచుకున్న మణుగూరు పోలీసులు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయి తరలిస్తున్న వ్యక్తులు పరారైనట్లు సమాచారం.
Share it:
Wanna get our awesome news?
Sign up and get the best viral stories straight into your inbox!
Post A Comment: