- జిసిసి లో కలకలం
- హైదరాబాద్ కు డిఎం వాణి బదిలీ
- ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
సారపాక /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం జీ సీ సీ , డీఎం వాణీ హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. జీసీసీలో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ముష్ఠి గింజలు మాయం కేసులో జీ సీ సీ మేనేజర్ తో పాటు , సేల్స్ మెన్ ను సస్పెండ్ చేశారు. డిఎంను ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
Post A Comment: