మన్యం న్యూస్, గుండాల ,అక్టోబర్ (23) : ఆళ్లపల్లి మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష ,ఉపాధ్యక్షులు పాయం నరసింహారావు, కొమరం వెంకటేశ్వర్లు, దీపావళి పర్వదినాన్ని మండల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు
Navigation
Post A Comment: