మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ : మండల పరిధిలోని తుంగారం గ్రామపంచాయతీలో సర్పంచ్ బానోత్ కుమారి ఆధ్వర్యంలో ఉజ్వల పథకం కింద శ్రీ లక్ష్మీ భారత్ గ్యాస్ 50 కుటుంబాల నిరుపేదలకు గ్యాస్ కొత్త కనెక్షన్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పుచ్చకాయల మంగయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు ఆళ్ల వెంకటేశ్వర్లు, భుక్య పాతాల్ సింగ్, బానోత్ బిలు నాయక్, పసుపులేటి నరసింహారావు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: