మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు స్వగృహంలో తన సోదరీమణితో రాఖీ కట్టించుకున్నారు. మెచ్చా సోదరీమణి సుదర్శనమ్మ రాఖీ కట్టి తమ సోదర బావన్ని చాటుకున్నారు. ఒకరికొకరు రక్షగా ఉండాలనీ కోరుకుంటూ జరుపుకునే పండుగనే రక్ష బందన్ రక్షబందన్ వేడుకను ఎంఎల్ఎ మెచ్చా తమ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
Post A Comment: