మన్యం మనుగడ వాజేడు
దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ తన సిద్ధాంతాలతో ప్రజలను ఆకర్షితులను చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి, బిజెపి పార్టీ తన నూతన రాజకీయ సిద్ధాంతాలతో ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంగా ప్రజలను ఆకర్షితులను చేస్తూ బిజెపి పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది అని నమ్మిన ప్రజలు వెంకటాపురం ఎంపీపీ చెరుకురి, సతీష్ కుమార్, వాజేడు మండల బిజెపి అధ్యక్షులు కిషోర్ , జె పి పార్టీ ఇన్చార్జ్ నరేష్,ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత, గులాబీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో వాజేడు వెంకటాపురం మండలం బిజెపి సీనియర్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: