మన్యం టీవీ చర్ల:
ఈరోజు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని భారాతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా డివిజన్ కన్వీనర్ నల్లూరి ఉదయభాస్కర్ అధ్వర్యంలో చర్ల మండలలోని యసి, ఎస్టీ, ఆశ్రమ వసతి గృహలలో విద్యార్థుల సమక్షంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సంస్కరణలను, సేవలను విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్, మండల అధ్యక్షులు నక్క కన్నారావు, అధికార ప్రతినిధి లంకా వెంకట్, ప్రధాన కార్యదర్శి పుగాకు పూర్ణ చందు, కార్యదర్శి ఆలెం సమ్మయ్య, పెద్దారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: