మన్యం మనుగడ,మంగపేట.
మంగపేట మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరు అయిన 37 కళ్యాణ లక్ష్మీ చెక్కులను తహశీల్దార్ సలీం ఆధ్వర్యంలో ఎస్సి కార్పొరేషన్ ఈడి తుల రవి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీకాంత్,ఆర్ఐ సునీల్, విఆర్ఓలు పాల్గొన్నారు.
Post A Comment: