మన్యం మనుగడ వెబ్ డెస్క్:
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె నోటిస్ పై ఈరోజు హైదరాబాద్ లో చర్చలు జరిగాయి
ఈ చర్చలలో కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులతో పాటు సింగరేణి జిఎం పర్సనల్ ఆనందరావు అశోక్ DY PM లుహాజరైనారు
కాంట్రాక్ట్ కార్మికుల18
డిమాండ్లపై స్పష్టమైన హామీ యాజమాన్యం తరఫున రానందున
చర్చలు అసంపూర్తిగా ముగిశాయి
రాష్ట్ర కార్మిక సంఘాల జేఏసీ సమావేశం RLCఆఫీస్ఆవరణ లోజరిగింది. ఫిబ్రవరి 12 నుండి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధికసమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల18, 19, 20, తారీకులలో72 గంటల డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని పిలుపునివ్వడం జరిగింది ఈ సమావేశంలో గుత్తుల సత్యనారాయణ కడారి సునీల్ బి మధు A. వెంకన్న, షేక్ యాకుబ్ షావలి, ఎండి రాసుద్దిన్ శివ బాబు కాలం నాగభూషణం బ్రహ్మానందం సతీష్ తదితరులు పాల్గొన్నా రు.
Post A Comment: