మన్యం టీవీ మంగపేట.
క్రిస్టమస్ పండుగ పర్వదిన సందర్భంగా కమలాపురం సీయోన్ ప్రార్ధన మందిరం తరుపున పేదవారికి మోడరన్ డ్రెస్సెస్ యజమాని నల్లూరి శ్రీనివాసరావు 50 మందికి బట్టలు పంపిణి చేయడం జరిగింది.తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షురాలు దేవునపల్లి అనురాధ 20 మందికి చీరలు పంపిణి చేయడంజరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా మంగపేట ఎస్ ఐ తహెర్ బాబా,సొసైటీ చైర్మన్ తోట రమేష్,రైతు బంధు జిల్లా సభ్యులు పచ్ఛా శేషిగిరిరావు, హాజరు అయినారు.ఇట్టి కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణరావు, సిద్దంశెట్టి శ్రీనివాసరావు, తెరాస గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శి తుక్కని శ్రీనివాస్ ,వీరొగోని బాలకృష్ణ,కోడం సత్యనారాయణ,సి హెచ్ తిరుపతి,పబ్బోజు సత్యనారాయణ చారి,తడేళ్ల ధర్మ,మండల మహిళ అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మీ,యాస నాగేందర్ రెడ్డి,పగడాల వెంకటరెడ్డి,పంజల సత్యనారాయణ,తొమ్మం పెట్ గ్రామ అధ్యక్షులు ఎగ్గడి అర్జున్,ప్రశాంత్ గ్రామ మహిళ కార్యదర్శి గుగులోతు తిరుపతమ్మ.తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: