మన్యం మనుగడ,అశ్వాపురం:
అశ్వాపురం మండల టీఆరెస్ పార్టీ యవజనవిభాగం అధ్యక్షులుగా గద్దల రామకృష్ణ నియమించినట్లు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాంతారావు తెలిపారు.ఈ సందర్భంగా గద్దల రామకృష్ణ మాట్లాడుతూ...దళిత బిడ్డను ఐన తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ,టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరెందర్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అశ్వాపురం మండలం లో టీఆరెస్ పార్టీ అభివృద్ధి కి యువజనవిభాగం భాగస్వామ్యం తో ముందుకు నడుస్తానని,ప్రభుత్వ పథకాలు,విప్ రేగా కాంతారావు అభివృద్ధి పనులను ప్రజలలోకి తీసుక వెళ్లే అందుకు కృషి చేస్తా అని ఆయన తెలిపారు.
Post A Comment: