మంగపేట,డిసెంబర్ 24 తెలంగాణ కిరణం
మంగపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆధ్వ ర్యంలో 75 కల్యాణ లక్ష్మీ చెక్కు లను శుక్ర వారం ములుగు ని యోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క లబ్ధి దారులకు పంపిణీ చేశారు.ఎంపీఓ శ్రీకాంత్,సొసైటీ చైర్మన్ తోట రమేష్,మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,ప్రధాన కార్యదర్శి అయ్యో రి యానయ్య,భగవాన్ రెడ్డి, సురేందర్ బాబు,మల్లయ్య, ముత్తినేని ఆది నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: