CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీస్తు పుట్టినరోజు సందర్బంగా వృధాశ్రమంలో పండ్లు స్వీట్లు పంపిణి.

Share it:



 మన్యం టీవీ, అశ్వాపురం:క్రిస్మస్ సందర్బంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ఆరిఫా అండ్ రోశ్ని వృద్దాశ్రమం లో వృద్దులకు పండ్లు మరియు స్వీట్లు పంపిణి కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా కార్యదర్శి కాలవ సంసోన్, సహాయ కార్యదర్శి మేకల భాస్కర్, సామజిక కార్యకర్తలు, జూపల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: