మన్యం టీవీ, అశ్వాపురం:క్రిస్మస్ సందర్బంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ఆరిఫా అండ్ రోశ్ని వృద్దాశ్రమం లో వృద్దులకు పండ్లు మరియు స్వీట్లు పంపిణి కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా కార్యదర్శి కాలవ సంసోన్, సహాయ కార్యదర్శి మేకల భాస్కర్, సామజిక కార్యకర్తలు, జూపల్లి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: