మన్యం టీవీ మంగపేట.
తిమ్మంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయానికి తిమ్మంపేట గ్రామ ప్రజల, పెద్దల సమక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార పాలసీ రీసెర్చ్ ఇంఛార్జి భూక్య రాజు నాయక్ ఒక లక్ష పదివేల పదహారు రూపాయలు రామాలయానికి విరాళంగా ఇవ్వడం జరిగినది.మిగతా నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినారు.ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్దలు చిల్కమర్రి సతీష్,రవి, వేణు, సత్యం, బీజేపీ సీనియర్ నాయకులు సిరికొండ బలరాం,మఉరపు అనిల్ రెడ్డి,బర్తపురం నరేష్,సాయిబాబు, చిలకమర్రి శ్రీనివాస్, పల్నాటి సతీష్, లింగంపల్లి శ్రీనివాస్, యాదగిరి, సావిత్రి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: