మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు శివలింగాపురం ప్రాంతం కీ చెందిన కల్పన తనయుడు క్యాన్సర్ తో బాధ పడుతూ చనిపోయాడు.తన లా మరొక కుటుంబం బాధ పడకూడదు,అన్న ఆలోచన తో తన కుమారుడి జ్ఞాపకర్థం రామనుజవరం ప్రాంతం కీ చెందిన క్యాన్సర్ బాధితురాలు మంగతాయారు కు *హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్* ద్వారా కల్పన రూ.5000 రూపాయల ఆర్థిక సహాయం ను అందజేశారు.ఈ కార్యక్రమం లో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు విత్తనాల.సుధీర్,యలగల నవనీత్ పాల్గొన్నారు.
Post A Comment: