మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని సమితి సింగారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మౌలానా అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలుసుకొని,సోమవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రాంరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, బాబీజాన్,పార్టీ సీనియర్ నాయకులు,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, హర్ష నాయుడు,రుద్ర వెంకట్, యువజన నాయకులు,పార్టీ కార్యకర్తలు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: