CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి చేయుత.......

Share it:


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: 

అనారోగ్యానికి గురై,ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్రస్టు ద్వారా చేయూతను అందించింది.మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన షేక్ రఫీ అనే యువకుడు అనారోగ్యానికి గురై,గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ విషయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి, నిత్యావసర సరుకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రస్టు ద్వారా మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అంచ అప్పారావు,  రామోజీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: