మన్యంటీవి, అశ్వారావుపేట: పాల్వంచ ఏసీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ జనరల్ విజిట్ కి వచ్చిన రోహిత్ రాజు ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ని అందజేసిన అశ్వారావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తోకల హరీష్ గుప్తా, కురిశెట్టి నాగబాబు నాయుడు.
Post A Comment: