👉ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ కి వినతిపత్రం అందజేసినభారత లావణ్య రామ్
మన్యం మనుగడ,అన్నపురెడ్డిపల్లి: మండలంలో గల ప్రభుత్వ కార్యాలయాలు అద్దే భవనాల్లో Kకొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో నూతన భవనాల మంజూరు, నిధులు కేటాయించాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ కి జడ్పీటీసీ భారత లావణ్య రామ్ వినతిపత్రం అందజేశారు. త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Post A Comment: