మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి::అన్నపురెడ్డిపల్లి మండలం, కట్టుగూడెం గ్రామ నివాసి,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బేతిని నాగేశ్వరరావు. గతకొద్ది రోజుల క్రితం పాము కాటు వలన మరణించారు. టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకుడు, మానవతా సహృదయ శాలి-జారే ఆదినారాయణ.మండల నాయకుల చోరవతో, నాగేశ్వరరావు కుటుంబీకులకు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి, ఆర్థిక సహాయం ఇప్పించుటకు, బాధితుడి సంబంధిత పత్రాలు స్వీకరించారు. నియోజకవర్గ నాయకుడు జారే వెంట అన్నపురెడ్డిపల్లి మండల వైస్ ఎంపిపీ-ఎమ్ రామారావు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు-కొత్తూరు వెంకటేశ్వరరావు, హనుమంతరావు, కుర్సం రాంబాబు, సోయం నాగబాబు,తదితర నాయకులు ఉన్నారు.
Post A Comment: