మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు కార్మిక అధికారి కుటుంబరావు ఖమ్మం లోని ప్రైవేటు ఆసుపత్రి లో కరోనా తో సోమవారం వృతి చెందారు.పేద వాళ్లకి ఎంతో మేలు చేసిన మంచి కార్మిక ఆఫీసర్ కుటుంబరావు. మణుగూరు పట్టణంలో మంచిపేరు,ప్రతిష్టలు సంపాదించుకున్నాడు.అంతే కాకుండా.ప్రతి నిరూపేద కుటుంబంలో వెలుగులు నింపి,ఆశాజ్యోతి గా నిలిచాడు.లేబర్ అధికారి మరణం తెలుసుకున్నా కార్మికులు,కర్షకులు,ప్రజలు, వివిధ సంఘాల నాయకులు జీర్ణించుకోలేక పోయారు. అయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Post A Comment: