CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమంగా తరలిస్తున్న మట్టి, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు చర్ల

Share it:

 



 మన్యం టీవీ చర్ల:

చర్ల మండలం కేశపురం గ్రామపంచాయతీ పరిధి నుంచి అక్రమంగా మట్టి మరియు ఇసుకను జెసిబి సహాయంతో కొంతమంది  తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న నాలుగు మట్టి లోడ్ గల ట్రాక్టర్లను మరియు ఇసుక లోడ్ గల మరో నాలుగు ట్రాక్టర్లను  పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అని  మండల తాసిల్దార్ ప్రసాద్ చెప్పారు.

Share it:

TELANGANA

Post A Comment: