మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం కేశపురం గ్రామపంచాయతీ పరిధి నుంచి అక్రమంగా మట్టి మరియు ఇసుకను జెసిబి సహాయంతో కొంతమంది తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న నాలుగు మట్టి లోడ్ గల ట్రాక్టర్లను మరియు ఇసుక లోడ్ గల మరో నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది అని మండల తాసిల్దార్ ప్రసాద్ చెప్పారు.
Post A Comment: