మన్యం టీవీ గుండాల: తునికాకు కార్మికులు లేకుండా అఖిలపక్షం ధర నిర్ణయించడానికి వ్యతిరేకించాలని ఏ ఎస్ పి నాయకులు వీ సి దొర అన్నారు ఏ ఎస్ పి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ సిపిఎం టిడిపి కాంగ్రెస్ తుడుం దెబ్బ కుల సంఘాలు హాజరయ్యాయి బీడీ ఆకు కార్మికులు లేకుండా ధర ఎలా నిర్వహిస్తారని అన్నారు 2001లో అఖిలపక్షం ఏర్పడిందని అప్పుడు అఖిలపక్ష నాయకులు దొరలు పటేలు తునికాకు కార్మికులు ప్రజలు ఆ కమిటీలో ఉండేవారన్నారు ఈనాడు ఎమ్మెల్ పార్టీ మూడు ముక్కలుగా విడిపోయిందని ఆ పార్టీలో గిరిజనేతరుల పెత్తనం ఎక్కువైంది అన్నారు చీకటి ఒప్పందం చేసుకొని కార్మికులకు అన్యాయం చేస్తున్నారన్నారు పంటలు సరిగ్గా పండక పోవడం చేత ప్రజలు తునికాకు సేకరణ వైపు మొగ్గు చూపుతారని కార్మికులకు అన్నయ్య చెయ్యొద్దన్నారు అఖిలపక్షం గ్రామ పెద్దల సమక్షంలో రెండు రూపాయల యాభై పైసలు ధర నిర్ణయించారని దానికి మద్దతు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యమా చారి శోభన్ జోగా నర్సయ్య రమేష్ పాపారావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: