మన్యం టీవీ, అశ్వరావుపేట:
ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ మాస పత్రిక కు సంబంధించి ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేక సంచిక విడుదల చేయడం జరిగినది. ఈ యొక్క ప్రత్యేక సంచికను అశ్వరావుపేట ఎక్సైజ్ స్టేషన్ లో ఎక్సైజ్ ఎస్సైలు సీహెచ్ శ్రీహరి రావు, టీ సందీప్ కుమార్ లు ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ పత్రిక యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. మన్యం ప్రజలు కోసం ప్రత్యేకంగా పత్రిక రావడం శుభపరిణామం అని పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
Post A Comment: