CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం: జడ్పీటీసీ పోశం నరసింహారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో తాసిల్దార్,ఎండిఓ,ఎంఈఓ,ఎస్టిఓ కార్యాలయం ప్రచారం చేస్తూ ఖమ్మం,వరంగల్,నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న జడ్పీటీసీ పోశం నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,బీసీ సెల్ అధ్యక్షుడు అడపా వెంకటేశ్వర్లు, సమితి సింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, ముత్యాలమ్మ నగర్ ఉప సర్పంచ్ తరుణ్ రెడ్డి,పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ శ్యామ్ సుందర్ రావు,యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,రుద్ర వెంకట్,సురేందర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: