CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుల అభివృద్ధి కై రైతు వేదికలు

Share it:

               


మన్యం టీవీ వాజేడు.    రైతు వేదిక చెరుకూరు లో రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను సలహాలను ఇస్తున్న AEO ప్రియాంక గారు మాట్లాడుతూ వివిధ రకాల పంటలను రైతులు అన్ లైన్ చేసుకోవడం ద్వారా పంటను అమ్మడం సులభతరం అవుతుంది అని అన్నారు. రైతు బంద్ కిసాన్ సమాన్ మరియు రైతు బీమా ఎంతమందికి అందాయి ఇంకా ఎవరికి రావాలి వివరించారు ఇక పై రైతులు ఎ సమాచారం కావాలి అనుకుంటే ఈ రైతు వేదిక దగ్గరకు వచ్చి సమాచారం తెలుసుకోవాలి అని అన్నారు..ఈ కార్యక్రమంలో చెరుకూరు. పెదగొల్లగూడెం, చీకుపల్లి సర్పంచులు, కుర్సం అనంత, జజ్జరి మేనక, కోరం సమ్మక్క చెరుకూరు ఎంపీటీసీ బీరబోయిన పార్వతి క్లష్టర్ రైతులు పాల్గొన్నారు..

Share it:

TELANGANA

Post A Comment: