మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం,పగిడేరు గ్రామ వాస్తవ్యులు కుంజా గోపాల్,సుజాత దంపతుల కుమార్తె నందిని ఓణీల అలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందచేసిన పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈసాల ఏడుకొండల్,మడి వీరన్న బాబు,పూనెం చంద్రశేఖర్, తమ్మిశెట్టి సాంబశివరావు,పాటి నాగరాజు,పి.గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: