మన్యం టీవీ, దమ్మపేట:దమ్మపేటలో స్థానిక సిపిఐ కార్యాలయంలో ఈరోజు 11-01-2021, నా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని ఈ నెల 13, 14 న భోగిమంటల్లో రైతు వ్యతిరేక చట్టాల కాఫీ లను దహనం చేయాలని ఏఐ కె ఏ సి సినిర్ణయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అమర్లపూడి రాము, యార్లగడ్డ భాస్కర్ రావు, మద్దిశెట్టి సత్యప్రసాద్, మొరంపూడి శ్రీనివాసరావు, దొడ్డ లక్ష్మీనారాయణ, పిల్లి నాయుడు, దుర్గ అక్క, రాయల జ్యోతి, కందుల వెంకటేశ్వరరావు, జానీ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: