మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ను ఆదివారం స్మితా సబర్వాల్ ఐఏఎస్ సెక్రెటరీ సిఎంవో,ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ ఐఏఎస్,ఎం. వి రెడ్డి ఐఏఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అడిషనల్ కాలెక్టర్ అనుదిప్,కర్నాటి వెంకటేశ్వర్లు,ఐటీడీఏ పీఓ గౌతమ్,ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు, సందర్శించారు.ప్రాజెక్టు పనుల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: