మన్యం టీవీ, అశ్వాపురం: అశ్వాపురం మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేదిక ను ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, తహసిల్దార్ రామకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: