మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండల తాహసిల్దార్ కార్యాలయంలో తాహసిల్దార్ ఎంఎ రాజు ఆధ్వర్యంలో ఎంపిపి సున్నం లలిత అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.మండలంలో స్కూల్స్ పున ప్రారంభం కానున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జి రేవతి,మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పంచాయతీ సెక్రటరీలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: